East Godavari: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్.. ఎక్కడంటే?
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై లారీ వేగంగా దూసుకెళ్లి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణ పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.