AP Crime: ఏపీలో హార్ట్బ్రేకింగ్ ఘటన.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకముందే ప్రాణాలు వదిలేశారు!
ఏపీలోని వైజాగ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల క్రితం మ్యారేజ్ అయిన కొత్త జంట సాయినాగేంద్ర, శాలిని ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ చిరుద్యోగులు. హాస్పిటల్లో పనిచేస్తూ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. కానీ ఇంతలోనే మృతి చెందారు.