AP Crime: కొంపముంచిన ఓవర్ స్పీడ్.. పుణ్యక్షేత్రాల కోసమని వెళ్లి అనంత లోకాలకు!
తిరుమలలో రోఘ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం ముగిసి అరుణాచలేశ్వర స్వామివారి దర్శనాని వెళ్తుండగా కారు పాల ట్యాకర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడి మృతి చెందగా కుతూరు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.