AP Crime: ఏపీలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు
ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వెలికితీశారు. ఇంకా గల్లంతైన ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.