AP Crime: భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపిన భార్య.. ఏపీలో దారుణం!
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్లైట్తో కొట్టి చంపింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP Crime : ఏపీలో దారుణం.. భర్తను హత్య చేసి పరారైన భార్య
ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది.
AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!
ఏపీ విద్యాశాఖ ఇటీవల మెగా డీఎస్సీ 2025 కి సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు అందజేశారు.
Smart Ration Cards : మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్, మరోకటి ఆఫ్లైన్. ఇటీవల కొత్తగా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
Cyber Crime: ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ మోసం.. కొన్ని సెకన్లలోనే లక్షలు కాజేసిన కేటుగాళ్లు
గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.36 లక్షలు కాజేశారు. వాట్సాప్కి చలానా పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. దానిపై క్లిక్ చేసి పే చేయాలని చెప్పగా ఓపెన్ చేయగా యాప్ డౌన్లోడ్ అయ్యింది. దీంతో కేటుగాళ్లు రూ.1.36 లక్షలు కొట్టేశారు.
Ganesh Idol: లక్ష చీరలతో లక్షణమైన వినాయకుడు... చూడడానికి రెండు కళ్లు...
విశాఖపట్నంలోని గాజువాకలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వినాయకున్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ‘శ్రీ సుందర వస్త్ర మహా గణేశ్’ పేరుతో లంక గ్రౌండ్లో లక్షచీరలతో 90 అడుగుల ఎత్తైన గణనాథుడిని ఏర్పాటు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు.
YS Sharmila: మా అన్న అసలు రూపం ఇదే.. జగన్పై షర్మిల సంచలన ట్వీట్!
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతు ఇవ్వడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారన్నారు.
Nandamuri Family: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.