Ambati Rambabu: సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు
AP: రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడంపై ట్విట్టర్ (X) వేదికగా మూడు ప్రశ్నలు వేశారు అంబటి రాంబాబు. ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి అడిగిందా?, వివిధ పోర్టుల్లో వాటా అడిగిందా?, టీటీడీ ఆదాయంలో వాటా అడిగిందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.