Ambati Rambabu: నాలుక మడతపడకుండా చూస్కో.. లోకేష్కు మంత్రి అంబటి కౌంటర్
నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్లో.."నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!" అంటూ ట్వీట్ చేశారు.