పుష్ప 2 టికెట్లను సుబ్బారావు ఇడ్లీతో పోల్చిన RGV.. సంచలన ట్వీట్
పుష్ప 2 టికెట్ రేట్లను సమర్థిస్తూ ఆర్జీవీ ఓ లాజిక్ తీసుకొచ్చి ఇడ్లీ కొట్టుతో పోల్చి చెప్పాడు. వెయ్యి రూపాయల టికెట్ రేట్ పెట్టినా ఎక్కడా కూడా సీట్లు దొరకడం లేదని, అన్ని బుక్ అయిపోయాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.