Air India పైలట్కు సెల్యూట్.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే?
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. దాదాపుగా 240కి పైగా ప్రయాణికులు కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ-171 విమానం గత గురువారం కూలిపోయింది