Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త!
జయవాడ నుంచి ముంబై కి మరికొద్ది రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ 320 విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.