Shreyas Iyer: BCCI సర్ప్రైజ్.. టీమిండియా కొత్త కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్
2025 ఆసియా కప్కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండు మల్టీ-డే మ్యాచ్లకు బీసీసీఐ ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ను ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.