T20లో కుశాల్ మెరుపు.. ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల రికార్డు బద్దలు

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో కుశాల్ పెరారీ రెచ్చిపోయాడు. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెరుపులు సృష్టించాడు.

New Update
Kusal Perera

Kusal Perera Photograph: (Kusal Perera)

న్యూజిలాండ్‌తో శ్రీలంకుకు నెల్సన్ వేదికగా మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కుశార్ పెరీరా ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో కుశాల్ అంతర్జాతీయ టీ20లో రెచ్చిపోయాడు. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన కుశాల్ ఈ మ్యాచ్‌లో 101 స్కోర్ చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో శ్రీలంకుకు జరిగిన ఈ అంతర్జాతీయ టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకి 218 పరుగులు చేసింది.

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

కేవలం 46 బంతుల్లోనే..

ఈ ఏడాదిలో జరిగినా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి వ్యక్తిగా కుశాల్ పెరీరా నిలిచాడు. అయితే గతంలో 2010లో జయవర్దనే, 2011లో దిల్షాన్ 55 బంతుల్లో సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు కుశాల్ 46 బంతుల్లో సెంచరీ చేసి ఆ రికార్డులను బద్దల కొట్టాడు. 

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

ఇది కూడా చూడండి: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు