Cricket: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత టీమ్..సౌత్ ఆఫ్రికాకు 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.