BIG BREAKING: : రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. మెటల్ అర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధి చేసినందుకు గాను కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు ఈ పురస్కారం అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొది.