India-Philippines: చైనాకు చెక్.. అదిరిపోయే స్కెచ్ వేసిన భారత్!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ సోమవారం భారత్కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది