BIG BREAKING: చైనాలో ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి!
చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. గాన్సు ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందగా, 33 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. భారీ వరదలకు ఇళ్లు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.