Prestige Cooker : ఇంటింటికీ ప్రెస్టీజ్.. కిచెన్ మోఘల్ కు పద్మశ్రీ!
ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.
ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.
మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న భయంతో ఓ వ్యక్తి సృష్టించిన బీభత్సం యాచారంలో కలకలం రేపింది. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే
పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. ఫామ్ హౌస్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హర్సౌర్ గ్రామంలోని ఒక పొలంపై దాడి చేసి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోంది. ఫెర్న్ అని పిలుస్తున్న అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 21 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడుతూ, భవనంలోని సెల్లార్లో చిక్కుకున్న ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.