KTR: ఇదో లొట్టపీసు కేసు.. పసే లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని అన్నారు. అసలు ఈ కేసులో పసే లేదన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.