Rahul Gandhi: మహారాష్ట్రలో జరిగిందే.. బీహార్‌లోనూ జరుగుతుంది: రాహుల్ సంచలన ఆరోపణలు

2024 న‌వంబ‌ర్‌లో జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ విధంగానే ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిగ్గింగ్ జరుగుతుందని ఆయన Xలో పోస్ట్ చేశారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

2024 న‌వంబ‌ర్‌లో జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ విధంగానే ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిగ్గింగ్ జరుగుతుందని ఆయన Xలో పోస్ట్ చేశారు. త‌న ఎక్స్ అకౌంట్‌లో రాహుల్ శనివారం ఓ పోస్టు పెట్టారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల రిగ్గింగ్‌పై రాహుల్ రాసిన క‌థ‌నాన్ని ఓ ప‌త్రికలో పోస్టు చేశారు. న్యూస్ పేపర్‌ క్లిప్ ఆయ‌న త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ రిగ్గింగ్ ఎలా జ‌రిగిందో ఈ ఆర్టిక‌ల్‌లో రాహుల్ చెప్పుకొచ్చారు.

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

Rahul Gandhi Claims BJP Rigged Maharashtra Polls

Also Read :  పుణెలో విషాదం.. 21వ ఫ్లోర్ నుంచి దూకి సాఫ్ట్‌వేర్ యువతి ఆత్మహత్య

Also Read :  హగ్ కి రూ. 600.. చైనాలో 'మ్యాన్ మమ్స్' ట్రెండ్!

రాహుల్ గాంధీ రిగ్గింగ్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌తో పోల్చారు. అదే త‌ర‌హాలో ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిగ్గింగ్ జ‌ర‌గ‌నున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి 2024 మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు బ్లూప్రింట్ అని ఆరోపించారు. 5ద‌శ‌ల్లో రిగ్గింగ్ జ‌రుగుతుంద‌ని రాహుల్ తెలిపారు. ఫస్ట్ ఎన్నిక‌ల సంఘంలో, ఎల‌క్టోర‌ల్ రోల్‌కు న‌కిలీ ఓట‌ర్ల కలుపుతారని, ఆ త‌ర్వాత బోగ‌స్ ఓట్ల ఆధారంగా బీజేపీ గెలుస్తుంద‌న్నారు. 

Also Read :  దురదృష్టం.. ‘ఎయిర్‌పోర్ట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లి.. రూ.2.65 లక్షల నష్టపోయాడు’

latest-telugu-news | bihar-elections | Maharashtra Polls

Advertisment
Advertisment
తాజా కథనాలు