Puri Jagannatha Rath Yatra: వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథుడి రథ చక్రాలొస్తున్నాయ్

ఒడిశాలో పూరీ పట్టణంలో జగన్నాథుడి రథయాత్రకు భారీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కన్నుల పండువగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఈసారి 12 లక్షల మంది భక్తులు పాల్గొనే  అవకావం ఉందని అంచనా వేశారు. 35 కి.మీ దూరంలో 275కి పైగా AI- ఆధారిత CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.

New Update
puri rath yatra

ఒడిశాలో పూరీ పట్టణంలో జగన్నాథుడి రథయాత్రకు భారీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు నిలవనున్నాయి. శుక్రవారం సాయంత్రం 4గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు.

Also Read :  ఇలా ఉన్నావేంట్రా.. వంట నచ్చలేదని కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు!

Also Read :  వైద్యారోగ్యశాఖలో 52 పోస్టుల భర్తీకి పచ్చజెండా

Puri Jagannatha Rath Yatra

కన్నుల పండువగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఈసారి 12 లక్షల మంది భక్తులు పాల్గొనే  అవకావం ఉందని అంచనా వేశారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు. 35 కి.మీ దూరంలో 275కి పైగా AI- ఆధారిత CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.

డ్రోన్లు, బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లను మోహరించారు. 10,000 మంది భద్రతా సిబ్బందితో భారీగా మోహరించబడి ఉంది, వీరిలో ఎనిమిది కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు కూడా ఉన్నాయి. డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రించన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read :  మరోవారంలో అమర్‌నాథ్‌ యాత్ర....అక్కడ ఎన్‌కౌంటర్‌

Also Read :  మరో ఎయిర్ ఇండియా విమానంలో బాంబు..!

 

puri rath yatra | Puri Jagannatha Temple | latest-telugu-news | odisha | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు