Puri Jagannatha Rath Yatra: వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథుడి రథ చక్రాలొస్తున్నాయ్
ఒడిశాలో పూరీ పట్టణంలో జగన్నాథుడి రథయాత్రకు భారీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కన్నుల పండువగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఈసారి 12 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకావం ఉందని అంచనా వేశారు. 35 కి.మీ దూరంలో 275కి పైగా AI- ఆధారిత CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.