/rtv/media/media_files/2025/05/10/x60GfQEmu1Q9ainWHqyN.jpg)
Balistic Missile On Delhi
భారత్ లో 26 చోట్ల నిన్న అర్థరాత్రి పాకిస్తాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. ఈరోజు తెల్లవారు ఝామున కూడా దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఆర్మ్ డ్ డ్రోన్లను ప్రయోగించింది. అయితే వీటన్నింటినీ భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టింది.
Also Read : మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
Also Read : 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్లో ప్రజల తిరుగుబాటు
ఢిల్లీ పై క్షిపణి..
ఇప్పటి వరకు సరిహద్దుల్లోనే దాడులుకు పాల్పడిన పాకిస్తాన్ నిన్న రాత్రి భారత రాజధని ఢిల్లీ వరకు వచ్చిందని తెలుస్తోంది. పాక్ విమానాలు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్ గగనతలంలోకి రావడమే కాకుండా ఢిల్లీపై క్షిపణిని ప్రయోగించిందని తెలుస్తోంది. ఫతాహ్-2 బాలిస్టిక్ క్షిపణిని ఢిల్లీకి పైకి ప్రయోగించిందని చెబుతున్నారు. అయితే దీనిని హరియాణాలతోని సిర్సా దగ్గర భారత సైన్యం నేలకూల్చింది. బాలిస్టిక్ క్షిపణి అనేది చాలా పెద్ద మిస్సైల్. దీన్ని ప్రయోగించారు అంటే ఆ దేశం పెద్ద సాహసానికే ఒడిగట్టినట్టు. దీనికి ప్రతీకారం భారత్ తప్పకుండా తీర్చుకుంటుందని...పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి.
Also Read : IPL ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రీ షెడ్యూల్పై బీసీసీఐ కీలక ప్రకటన!
Also Read : 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!
today-latest-news-in-telugu | delhi | missile | pakistan Ind-Pak War Live Updates | breaking news in telugu | national news in Telugu | latest-telugu-news