ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నా అవి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేవని ఎద్దేవా చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఏపీ ప్రభుత్వ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో గతంలో కంటే మంచి పాలన అందిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే బాగుంటుందన్నారు.
పూర్తిగా చదవండి..Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.!
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు.
Translate this News: