Tirumala: తిరుమలలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్కు టీటీడీ ప్రణాళిక
తిరుమలలో రథసప్తమి వేడుకలు టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఘనంగా జరిగాయి. రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వాహన సేవలు దర్శించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
షేర్ చేయండి
Andhra Pradesh: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దీనికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు.
షేర్ చేయండి
Davos Trip: డావోస్ పర్యటన పూర్తి చేసిన బాబు, రేవంత్..
డావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనను పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. నేడు తిరిగి వచ్చి చంద్రబాబు అమరావతిలో, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇద్దరూ పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేశారు.
షేర్ చేయండి
Pawan Kalyan Strong Warning to YS Jagan | పిఠాపురం దాకా ఏరి పారేస్తా | CM Chandrababu | RTV
షేర్ చేయండి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు | People Oppose Privatisation | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/01/28/tirumala-2026-01-28-07-33-23.jpg)
/rtv/media/media_files/2026/01/27/cm-chandra-babu-2026-01-27-21-44-49.jpg)
/rtv/media/media_files/2026/01/23/davos-trip-2026-01-23-07-53-24.jpg)