BIG BREAKING: ఇండియాలో కరోనా కల్లోలం.. కర్ణాటకలో కోవిడ్ తొలి మరణం!
కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలి కోవిడ్-19 మరణం శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్ ఫీల్డ్లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు.