Mathura Tragedy: అయ్యో ఘోర ప్రమాదం.. భవనం కూలి ముగ్గురు స్పాట్ డెడ్ - మరో 15 మంది..! (వీడియో)
యూపీలోని మధురలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం సడక్ ప్రాంతంలోని గోవింద్ నగర్లో ఒక గుట్టపై నిర్మించిన అనేక అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తోటారామ్ (38), యశోద (6), కావ్య (3) మరణించారు. అనేక మందిని శిథిలాల కింద నుంచి తీస్తున్నారు.