Vaishno Devi Yatra: విషాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య (VIDEOS)
భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా బుధవారం వెల్లడించారు.