Guntur Murder : భర్తను చంపి పోర్న్ వీడియో.. వెలుగులోకి సంచలనాలు!
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
కుటుంబ కలహాలు అమెరికాలో నలుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ ముదరడంతో భర్త కోపంలో గన్తో ఫైరింగ్ చేశాడు. తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన దారుణ ఘటన జార్జియా రాష్ట్రంలో వెలుగు చూసింది.
మరో రెండు రోజుల్లో రిపబ్లిక్ డే (Republic Day) ఉందనగా ఇంటెలిజెన్స్ అధికారులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జనవరి 26న దేశంలో రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధమవుతుండగా ఉగ్ర దాడుల కుట్ర బయటపడటం కలకలం రేపింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మొదట ఆత్మహత్యగా భావించగా ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏపీలోని ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సమీపిస్తుండటంతో తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. ఈక్రమంలో జైషే మహమ్మద్కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య పొడిచి చంపింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒక కుటుంబం సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.. వీరిలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.