మహారాష్ట్రలోని ముంబ్రాలో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి పట్టాలపై జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Seetha Ram
మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ముండ్లమూరు ప్రాంతాల్లో అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అమెజాన్లో సామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ ఫోన్పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.39,999 కాగా ఇప్పుడు రూ.25,999లకే కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Telangana Crime: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రేమ వివాహానికి గుర్తుగా ఇద్దరు పిల్లల. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రిమ్మర్కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్కు గురై బొమ్మగాని తిరుపతి (32) మృతి చెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కారణంగా భవనాలు నేలకూలాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అన్నపూర్ణ స్టూడియోస్లో అఖిల్-జైనాబ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. Latest News In Telugu | సినిమా | తెలంగాణ
అక్కినేని అఖిల్ - జైనాబ్ రవ్ద్జీల వివాహం గ్రాండ్గా జరిగింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. Latest News In Telugu | సినిమా
రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు భార్య తగిన శిక్ష విధించింది. అందరూ చూస్తుండగానే పెళ్లి మండపానికి వెళ్లి చెప్పుతో కొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు