కొండా సురేఖ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల బలాలు, బలహీనతల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
ByNikhil
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉందని రవి ప్రకాష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
ByNikhil
మునుగోడులో వైన్స్ షాప్ లకు కొత్త రూల్స్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు, వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. నల్గొండ | Latest News In Telugu | Short News
ByNikhil
ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.
ByNikhil
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
ByNikhil
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. రాజకీయాలు | హైదరాబాద్ | Short News | Latest News In Telugu
ByNikhil
మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు. వరంగల్ | ఖమ్మం | Latest News In Telugu | Short News
ByNikhil
ఎన్నికల వేళ.. సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, నితీష్ కు అత్యంత సన్నిహితుడు జై కుమార్ సింగ్ జేడీయూకు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ByNikhil
తనకు రాష్ట్ర ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని.. మునుగోడులో తన రూల్స్ కు ఒప్పకున్న వారే వైన్స్ కు టెండర్ వేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని.. బెల్ట్ షాపులకు అమ్మొద్దని స్పష్టం చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/16/konda-surekha-cm-revanth-reddy-2025-10-16-11-49-49.jpg)
/rtv/media/media_files/2025/10/15/jubilee-hills-by-elections-2025-bjp-brs-congress-candidates-profile-2025-10-15-19-02-20.jpg)
/rtv/media/media_files/2025/10/15/rtv-ravi-prakash-2025-10-15-17-53-59.jpg)
/rtv/media/media_files/2025/10/14/komatireddy-vs-revanth-reddy-2025-10-14-18-24-56.jpg)
/rtv/media/media_files/2025/10/14/jogi-ramesh-fake-liquor-scam-2025-10-14-17-00-23.jpg)
/rtv/media/media_files/2025/10/14/google-new-ai-centre-in-vizag-2025-10-14-15-35-25.jpg)
/rtv/media/media_files/2025/10/13/jubileehills-bjp-2025-10-13-18-18-23.jpg)
/rtv/media/media_files/2025/10/13/konda-surekha-vs-ponguleti-srinivas-reddy-2025-10-13-16-36-39.jpg)
/rtv/media/media_files/2025/10/13/nitish-kumar-jdu-2025-10-13-14-48-47.jpg)
/rtv/media/media_files/2025/10/13/revanth-rajagopal-reddy-2025-10-13-13-37-29.jpg)