author image

Nikhil

By Nikhil

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్  అద్భుతమైన సెంచరీ సాధించి.. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు.  

By Nikhil

రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు.

By Nikhil

| రాజకీయాలు | మెదక్ | హైదరాబాద్ Short News నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది.

By Nikhil

నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News స్టార్ హెల్త్ కంపెనీ కస్లమర్ల డేటా చోరీకి గురైంది. దీంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.

By Nikhil

నగరంలో లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చెరువులు, ఇతర జనవనరుల వద్ద చేపట్టిన నిర్మాణాలపై అధికారులు స్టడీ చేస్తున్నారు.

By Nikhil

తెలంగాణ | క్రైం | నల్గొండ | Short News నల్లగొండ జిల్లా కొండభీమనపల్లి గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు పదోతరగతి విద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది.

By Nikhil

Short News : స్పోర్ట్స్ చైన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ లో గెలుపే లక్ష్యంగా భారత్ బ్యాట్స్మెన్ రంగంలోకి దిగారు.

By Nikhil

గణేశుడి లడ్డూ వేలం అంటేనే అందిరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్. రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ ధర.. గతేడాది వేలంలో ఏకంగా రూ.27 లక్షలు పలికింది. నేడు నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

By Nikhil

తెలంగాణ రాజకీయాలు | కరీంనగర్ | మహబూబ్ నగర్త నను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Advertisment
తాజా కథనాలు