Telangana Bandh: తెలంగాణ బంద్ సక్సెస్-PHOTOS

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొండా సురేఖ తదితరులు బంద్ లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడా రోడ్డు ఎక్కలేదు.

New Update
Telangana BC Bandh
Advertisment
తాజా కథనాలు