author image

Nikhil

By Nikhil

2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ

By Nikhil

ఈ నెల 10 నుంచి హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల ఉంచి అందగత్తెలు తరలివస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Nikhil

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇదే తప్పు చేశారన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

By Nikhil

మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

By Nikhil

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

By Nikhil

చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపే కుట్ర చేశారని గత వైసీపీ సర్కార్ పై మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. ఈ రోజు అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

By Nikhil

పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పాక్ పై దాడికి దిగేందుకు భారత్ సిద్ధం అవుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By Nikhil

దేశంలో కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీ కే దక్కుతుందని కొనియాడారు. కులగణనపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అని అభివర్ణించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ తెలంగాణ

By Nikhil

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ములుగు జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులను గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క, కలక్టర్ తదితరులు సన్మానించారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

By Nikhil

మేడే సందర్భంగా ఉపాధి శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి శ్రామికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు