Eatala - Bandi: మరోసారి భయటపడ్డ విభేదాలు.. ఢిల్లీలో ఈటల Vs బండి.. ఫొటోలు వైరల్!

తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ రోజు ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఇచ్చిన అల్పాహార విందుకు హాజరైన ఈ ఇద్దరు ఎంపీలు గా వ్యవహారించారు. ఫొటోలు వైరల్ గా మారాయి.

New Update
Eatela Rajender Vs Bandi Sanjay
Advertisment
తాజా కథనాలు