author image

Manogna alamuru

Salman Rushdie: సల్మాన్ రష్దీపై హత్యాయత్నం నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష
ByManogna alamuru

అంతర్జాతీయ రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు తీరోజు వెల్లడైంది. ఈ కేసులో దోషిగా ఉన్న న్యూజెర్సీకి చెందిన హాది మతార్ కు 25 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Celebi: భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సెలెబీ సంస్థ
ByManogna alamuru

తుర్కియేతో ఉన్న సంబంధాలు అన్నీ భారత్ తెంచుకుంటోంది. ఇందులో భాగంగా తుర్కియే సంస్థ సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్ ను భారత్ రద్దు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Jaishankar On India-US Trade Deal: జీరో టారీఫ్ పై ఏ నిర్ణయమూ తీసుకోలేదు..జై శంకర్
ByManogna alamuru

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అవి సంక్షిష్టమైనవి.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cinema: రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్?
ByManogna alamuru

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Jai Shankar: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్..థాంక్స్ చెప్పిన జైశంకర్
ByManogna alamuru

తమపై దాడి చేసేందుకు భారత్ ఆఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకుందని పాకి ఆరోపించింది. వీటిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cricket: రోహిత్ తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి? రేస్ లో ముగ్గురు..
ByManogna alamuru

కానీ ఇప్పుడు రోహిత్, విరాట్ లు వరుసగా టెస్ట్ లకు రాజీనామా ప్రకటించడంతో...కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

PAK: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం..పాక్ ప్రధాని
ByManogna alamuru

భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: ట్రంప్ మాటను లెక్కని చేయని యాపిల్..భారత్ లో ప్లాంట్
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ కంపెనీ లెక్కచేయనట్లు తెలుస్తోంది. తాము ఇండియాలో పెట్టుబడులు పెడతామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Ind-Pak War: ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు..భారత్, పాక్ కీలక నిర్ణయం
ByManogna alamuru

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్, పాక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తదుపరి చర్చలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎమ్వోల సమావేశంలో నిర్ణయించనట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు