author image

Manogna alamuru

UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి
ByManogna alamuru

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలో భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
ByManogna alamuru

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
ByManogna alamuru

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
ByManogna alamuru

పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం సీన్ నే మార్చేసింది. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతకు తెర లేపింది. దీంతో రెండు దేశాలూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Pahalgam Attack: ఆ టెర్రరిస్ట్ తల కావాలి..లెఫ్టినెంట్ నర్వాల్ సోదరి
ByManogna alamuru

పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. ఆయన సోదరి హరియాణా సీఎం నయాబ్ సింగ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్
ByManogna alamuru

పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట
ByManogna alamuru

అమెరికాలో వీసాలు రద్దయిన విద్యార్థులకు అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Ind-Pak: నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?
ByManogna alamuru

కాశ్మీర్లోని ఉగ్రదాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని అంటోంది భారత్. పాకిస్తాన్ కు సంబంధించి ఐదు పెద్ద నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Danish Kaneria: ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా
ByManogna alamuru

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో సంబంధం లేనప్పుడు పాక్ ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Palestine:  హమాస్ కుక్కల్లారా అంటూ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ మండిపాటు
ByManogna alamuru

మొట్టమొదటిసారి పాలస్తీనా ప్రభుత్వం హమాస్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. హమాస్ కుక్కల్లారా బందీలను విడిచిపెట్టండి అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఏకంగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు