author image

Manogna alamuru

Air India: రూటు మార్చుకున్న ఎయిర్ ఇండియా...అమెరికాకు మరో రూట్ లో..
ByManogna alamuru

పాకిస్తాన్ గగనతలం మూసేయడంతో విమానాల రాకపోకలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Khammam: కిలో మామిడి కేవలం మూడు లక్షలు మాత్రమే..
ByManogna alamuru

జపాన్ మామిడి పండు ఇండియాలో అది కూడా తెలంగాణలో పండితే దాని ఖరీదు కేవలం మూడు లక్షలు మాత్రమే పలుకుతుంది. ఖమ్మం రైతు చేసిన అద్భుత సృష్టి మియాజాకీ మామిడి పండు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Virat Kohli: వాళ్ళు ఆడాలంటే..నేను రిటైర్ అవ్వాలి..విరాట్ కోహ్లీ
ByManogna alamuru

క్రికెట్ కింగ్...కోహ్లీ...రికార్డుల వీరుడు. గత ఏడాది విరాట్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. దానికి తాను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు కోహ్లీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

GT VS SRH: హైదరాబాద్ కథ ముగిసినట్లే..అదరగొట్టిన గుజరాత్
ByManogna alamuru

ఏంటో హైదరాబాద్ సన్ రైజర్స్...ఎప్పుడు ఆడుతుందో, ఎప్పుడు ఆడదో...తెలియకుండా ఉంది. చెపాక్ స్టేడియంలో చెన్నైను ఓడించి సంబరాలు చేసుకున్నంతసేపు పట్టలేదు నిన్న గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడానికి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు
ByManogna alamuru

ఈ నేపథ్యంలో పాక్ గగనతలం వద్దు..భారత్ దే కావాలని విదేశీ విమానయాన సంస్థలు అంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

TS: 600 చ.అడుగులు మించకూడదు..ఇందిరమ్మ ఇళ్ళ కీలక అప్డేట్..
ByManogna alamuru

ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Pakisthan: పాకిస్తాన్ ను తిరస్కరిస్తే రక్తం ప్రవహిస్తుంది.. ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో ప్రేలాపన
ByManogna alamuru

Pakisthan: సింధు జలాల(Indus River) విషయంలో భారత ప్రధాని మోదీ(PM Modi) తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద....... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు
ByManogna alamuru

Cyber Attacks: పాకిస్తాన్(Pakistan)...భారత్(India) మీద అన్ని రకాలుగా దాడులు చేస్తూనే ఉంది. పహల్గామ్ లో దాడి... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?
ByManogna alamuru

ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

JD Vance: ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతివ్వండి..పాక్ కు జేడీ వాన్స్ సూచన
ByManogna alamuru

ఉగ్రవాదులను వేటాడ్డానికి భారత ప్రభుత్వం పాటుపడుతోంది. దానికి పాకిస్తాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ప్రాంతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఉండాలని కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు