బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
బీహార్ కొత్త ప్రభుత్వం కోసం ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అవుతోంది. ఇందులో మంత్రులతో పాటూ స్పీకర్ పదవి కోసం కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికా, భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ లోని మొదటి దశ ముగింపుకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. తొందరలోనే దానిని ప్రకటిస్తారని..దీని తర్వాత సుంకాలపై కూడా 50 శాతం తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్య, అత్త అవమానించడం వల్లనే అతను ఐబొమ్మను మొదలెట్టాడని చెబుతున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. జేడీయూతో కలిసి ఓట్లను కొల్లగొట్టింది. అయితే ఈ సారి నితీశధ్ సీఎం అవుతారా లేదా అనేది మాత్రం సందిగ్ధంగా మారింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
దేశంలో మహిళా ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడమే కాక.. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/02/sheikh-hasina-2025-07-02-15-17-51.jpg)
/rtv/media/media_files/2025/11/18/bihar-politics-2025-11-18-08-38-43.jpg)
/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
/rtv/media/media_files/2025/11/18/delhi-blast-update-2025-11-18-07-41-41.jpg)
/rtv/media/media_files/2025/11/17/ibomma-ravi-2025-11-17-10-32-14.webp)
/rtv/media/media_files/2025/11/15/jadeja-2025-11-15-11-24-35.jpg)
/rtv/media/media_files/2025/11/15/chirag-2025-11-15-10-57-37.jpg)
/rtv/media/media_files/2025/11/15/jk-blast-2025-11-15-10-17-22.jpg)
/rtv/media/media_files/2025/11/15/bihar-elections-1-2025-11-15-09-23-36.jpg)
/rtv/media/media_files/2025/11/15/women-voters-2025-11-15-08-44-44.jpg)