ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.Short News | Latest News In Telugu | జాబ్స్
Bhavana
ByBhavana
అమెరికాలో వీసాల రద్దు,సెవీస్ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే.ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్ఏ చెప్పింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల రెండు రోజులు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి.విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ రాసేందుకు అర్హత సాధించినట్లు తెలిపారు.Short News | జాబ్స్ | నేషనల్
ByBhavana
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.శ్రీకాకుళం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.కొన్ని జిల్లాలలో మాత్రం తీవ్రవడగాలకు అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | విజయనగరం | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సోంపు కాలేయానికి కూడా మంచిదని భావిస్తారు. సోంపు తీసుకోవడం వల్ల కాలేయం నిర్విషీకరణ అవుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది.సోంపు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
కొత్తిమీర గింజలు శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడతాయి. మూత్రపిండాలు సమతుల్యంగా, ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఈ విత్తనాలు జీర్ణక్రియను ఉపశమనం చేస్తాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
HYD Crime: ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. అసలు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ByBhavana
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలను తల్లి కొడవలితో దారుణంగా నరికి చంపిన ఘటన షాక్ కు గురి చేస్తోంది.పిల్లలకు అనారోగ్య సమస్యలు, భర్త పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై మాజీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా ఉద్యోగుల పై వివక్ష చూపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఆ ఆరోపణలను టీసీసీ ఖండించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/exams-jpg.webp)
/rtv/media/media_files/2024/12/19/VIetUdDNX5qAY6fhnhqb.jpg)
/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
/rtv/media/media_files/2025/04/11/sFz7n4vzKWovVuUIfFTn.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/04/18/wKemcV5sMS13l6Us2wH4.jpg)
/rtv/media/media_files/2025/04/18/YHPgoUzd4Zrn65Z74bMM.jpg)
/rtv/media/media_files/2025/04/18/1SzFy2DtCduNyirkr1gv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tcs-1-jpg.webp)
/rtv/media/media_files/2025/04/18/0G4GGgsNow7Q9r20z1EJ.jpg)