author image

Archana

By Archana

NTR : ఇటీవలే ఫ్యామిలీతో కలిసి కర్ణాటక వెళ్లిన తారక్ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా తారక్ కెరాడిలోని ముదగల్లు కేశవనాథేశ్వరుడిని సతీసమేతంగా ద‌ర్శించుకున్నారు.

Advertisment
తాజా కథనాలు