author image

B Aravind

Medak: విషాదం.. వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
ByB Aravind

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషిన్ ఢీకొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

Caste Census: దేశవ్యాప్తంగా కులగణన.. బీజేపీ వ్యూహం అదేనా ?
ByB Aravind

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా కులగణనకు ఆమోదం తెలిపింది. Podcasts | Short News | Latest News In Telugu | నేషనల్

CRPF: పాక్‌ మహిళతో CRPF జవాన్ పెళ్లి.. చివరికి ఊహించని షాక్
ByB Aravind

ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను పాకిస్థానీ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన కూడా ఆమెను ఇక్కడే ఉంచాడు. దీంతో CRPF ..ఆ జవాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

CIA: చైనా రహస్యాలు చెప్పండి.. అమెరికా బంపర్ ఆఫర్
ByB Aravind

చైనాలోని అణిచివేతకు గురవుతున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) కీలక ప్రకటన చేసింది. మాతో కలిసి పనిచేయడానికి రావాలంటూ ఓ రిక్రూట్‌మెంట్ వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Pakistan: పాకిస్థాన్‌కు షాక్.. 22 మంది సైనికులు హతం
ByB Aravind

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్.. ఉత్తమ్ కీలక ప్రకటన
ByB Aravind

ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. Short News | Latest News In Telugu

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?
ByB Aravind

పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్

Economic Crisis: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?
ByB Aravind

పాక్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆర్థిక సంక్షోభం వేళ ప్రజల దృష్టి మార్చేందుకే పహల్గాం దాడికి పాల్పడిందనే అనే అనుమానాలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Vaccine: దారుణం.. వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారికి ప్రాణాంతక వ్యాధి
ByB Aravind

కేరళలో ఓ ఏడేళ్ల చిన్నారికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రాణాంతకమైన రేబిస్‌ వైరస్ సోకింది. ఇటీవల ఆ చిన్నారికి కుక్క కరవడంతో వైద్యులు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

Advertisment
తాజా కథనాలు