గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు నిర్మాణంలో కెనడా కూడా భాగం అయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా దీనిపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై తీవ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Agniveers in Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్(Pakistan) Short News | Latest News In Telugu | నేషనల్
మనిషి అత్యాశతో అడవులను నరికేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాడు. భారత్ 2024లో 18,200 హెక్టార్ల (44,973 ఎకరాలు) ప్రాథమిక అడవులను కోల్పోయింది. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న కలరా టీకా అయిన 'హిల్కాల్' మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయ్యింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఇనబా సెరోటైప్, ఒగావా.. ఈ రెండింటి పైనా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధరించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించనుంది పాకిస్థాన్. Latest News In Telugu | Short News india-pakistan
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదర్లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన్ని ఎలా హత్య చేశారు ?.. రాజీవ్ చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు టైటిల్పై క్లిక్ చేయండి. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ రూల్స్ ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాకిస్థాన్లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్లో ఖుజ్దార్లో ఓ స్కూల్ బస్సుపై ఉగ్రవాదులు సూసైడ్ కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ Short News
పాకిస్థాన్లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్లో అనుమానిత డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు