author image

B Aravind

Covid 19: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!
ByB Aravind

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. Latest News In Telugu | Short News not present

Scam: NRI ని ముంచిన మాజీ ఐఏఎస్ అధికారి.. రూ.23 కోట్ల మోసం
ByB Aravind

ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఏకంగా రూ.23 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఆస్పత్రి నిర్మాణంతో పాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానని నమ్మించి మోసం చేశాడని హైదరాబాద్‌ సీపీఎస్‌ పోలీసులకు ఓ ఎన్నారై ఫిర్యాదు చేశాడు. short News | Latest News In Telugu | తెలంగాణ

Obesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు
ByB Aravind

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. Health | Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్

Floods in China: చైనాలో వరదల బీభత్సం.. 10 మంది మృతి
ByB Aravind

చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్‌డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ n

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదు: కేంద్రం
ByB Aravind

పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్‌ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతుందని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

Telangana:  తెలంగాణలో IPS ల సంఖ్య పెంపు..
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్యను పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పడున్న ఐపీఎస్‌ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది. Short News | Latest News In Telugu | నేషనల్ తెలంగాణ

Tamil Nadu: ''ఆమె జ్ఞాపకాలతోనే జీవితం''.. చనిపోయిన భార్యకు గుడి కట్టిన భర్త
ByB Aravind

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. 2-022లో తన భార్య చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. Short News | Latest News In Telugu | నేషనల్

Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్‌ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత
ByB Aravind

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్‌ వాడిట్టివార్‌ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్‌లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | నేషనల్

PM Modi - Amrit Bharat Stations: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
ByB Aravind

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ 103 అమృత్‌ భారత్‌ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీనంగర్, అలాగే వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్

India-Pak: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..
ByB Aravind

మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్‌ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు