author image

B Aravind

ఆ రెండు ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు: భట్టి విక్రమార్క
ByB Aravind

రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మాలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు నెలసరి వస్తే తెలిసేదంటూ ఘాటుగా విమర్శించింది. Short News | Latest News In Telugu | నేషనల్

పెద్దపల్లికి వరాల జల్లులు కురిపించిన సీఎం రేవంత్..
ByB Aravind

 పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లులు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక.. రేపే యాప్‌ ప్రారంభం: పొంగులేటి
ByB Aravind

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌ ఎంపిక పారదర్శకంగా జరిగేలా మొబైల్‌ యాప్‌ రూపొందించామని మంత్రి పొంగులాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్
ByB Aravind

అరుణాచల్‌ప్రదేశ్‌లో డిసెంబర్ 1న సియాంగ్ ఇకో అడ్వెంచర్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. 96 రకాల విభిన్నమైన సీతాకోక చిలుకలను గుర్తించినందుకు గానూ ఈ వేడుకను నిర్వహించారు. Short News | Latest News In Telugu | నేషనల్

మరోసారి తెరపైకి RS ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హరీష్ రావుకు షాక్!?
ByB Aravind

తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్‌ అంశం ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. గతంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మానవ హక్కుల కార్యకర్త బల్లా రవీంద్రనాథ్‌ ఫొన్లు కూడా ట్యాప్‌ అయ్యాయి. Short News | Latest News In Telugu

గోదావరి-కావేరి నీటిలో సగం వాటా ఇవ్వాల్సిందే: తెలంగాణ
ByB Aravind

గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి తెలంగాణ కీలక విజ్ఞప్తి చేసింది. ఈ నదుల నుంచి తరలించే నీటిలో 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని మరోసారి జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA)ను కోరింది. short News | Latest News In Telugu not present

మహారాష్ట్రలో కీలక పరిణామం.. షిండే ఇంటికి చేరుకున్న ఫడ్నవీస్
ByB Aravind

డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైపోయింది. తాజాగా ఆయన.. షిండే నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు