author image

B Aravind

By B Aravind

మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యాకయ్యారు. ఈమేకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ అందించనున్నారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By B Aravind

మహానాడులో 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు వివరించింది తెలుగుదేశం. ఇదే సమయంలో రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన వేరువేరు ఘటనలు వైసీపీ రాక్షస సిద్ధాంతం, వారి డీఎన్ఏలో ఉన్న నేర, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి. Short News | Opinion | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

మిస్‌ 2025 ఫైనల్‌ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న తుది పోటీలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు రష్యా.. ఉక్రెయిన్‌పై దాదాపు 100కు పైగా డ్రోన్లు, 5 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ ఎయిర్‌ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

పాక్‌తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు సీడీఎస్‌ అనిల్ చౌహన్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్‌ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం తన ఇంటికి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్‌ను ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్‌ చేయనున్నారు. రెండంతస్తుల్లో ఉన్న ఆ బిల్డింగ్ ఎంట్రన్స్‌లో కేసీఆర్‌ ఫొటో ఉంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని సీడీఎస్ అనిల్ చౌహన్‌ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

అసోం, మిజోరాం, మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌ కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు