author image

B Aravind

Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు
ByB Aravind

ఆధార్‌ కార్డులకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశంలో ఇప్పటిదాకా కోట్లాది మంది మరణించినా కూడా చాలావరకు ఆధార్‌లు ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్

పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
ByB Aravind

పాకిస్థాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

YS Jagan Press Meet: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన.. కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డ జగన్
ByB Aravind

వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Nimisha Priya Case: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
ByB Aravind

Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 16న ఆమెకు....... Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Monsoon Session: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే
ByB Aravind

జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పలు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్

Crime: బస్సులో ప్రసవించి.. కిటికీలోంచి బిడ్డను విసిరేసిన తల్లి
ByB Aravind

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ గర్భిణి కదులుతున్న బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వెంటనే తన భర్తతో కలిసి బస్సు కిటికీలోంచి ఆ పసికందును విసిరేసింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Crime: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుర్మార్గులు
ByB Aravind

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Cyber Crime: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ByB Aravind

సైబర్ నేరగాళ్లు భారత్‌లో ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే రూ.7 వేల కోట్లు ప్రజల నుంచి కాజేసినట్లు కేంద్రం గుర్తించింది. Short News | Latest News In Telugu | నేషనల్

BREAKING: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
ByB Aravind

ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Spam Messages: స్పామ్ సందేశాలు ఇకనుంచి ఈజీగా గుర్తుపట్టచ్చు
ByB Aravind

మొబైల్ ఫోన్లకు తరచుగా స్పామ్ సందేశాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని సులభంగా గుర్తించడం కోసం టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు