author image

B Aravind

Bihar Elections: కులతత్వ భావజాలాన్ని ప్రజలు తిరస్కరించారు.. మరోసారి ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
ByB Aravind

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Wines: మందుబాబులకు బిగ్ షాక్‌.. మధ్యాహ్నం వైన్స్‌ బంద్
ByB Aravind

థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Accident: లారీని ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు.. స్పాట్‌లో 12 మంది
ByB Aravind

కరీనంగర్‌ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నుంచి వరంగల్ వెళ్తు్న్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. క్రైం | Latest News In Telugu | Short News కరీంనగర్ | తెలంగాణ

Bihar Elections: బీహార్‌ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌..  బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు
ByB Aravind

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 స్థానాల్లోనే గెలిచింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Rohini Acharya: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. లాలూ యాదవ్‌ కూతురు సంచలన నిర్ణయం
ByB Aravind

తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Trump: బీబీసీకి ట్రంప్‌ బిగ్‌ షాక్.. 5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తానని హెచ్చరిక
ByB Aravind

2021లో అమెరికాలో క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Chirag Paswan: నితీశ్‌తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

శనివారం సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చిరాగ్‌ పాశ్వన్‌ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Shikha Garg: విమాన ప్రమాదంలో భారతీయురాలు మృతి.. రూ.317 కోట్ల పరిహారం
ByB Aravind

2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Manish Kashyap: యూట్యూబ్‌లో 96 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో ఓడిన యూట్యూబర్
ByB Aravind

అతను యూట్యూబ్‌లో పాపులర్. 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీహార్‌ ఎన్నికల్లో జన్‌సరాజ్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌కు చెమటలు పట్టించిన సతీశ్‌ కుమార్ ఎవరు ?
ByB Aravind

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు