author image

B Aravind

Telangana: ఆ 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌ సీరియస్‌..
ByB Aravind

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది.పంచాయతీ ఎన్నికల కోసం సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరయస్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Agniveer: కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరుల కోటా పెంపు
ByB Aravind

కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుళ్ల నియామకాల కోటాను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Andhra Pradesh: చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే
ByB Aravind

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన యువ నేత మృతి.. అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
ByB Aravind

బంగ్లాదేశ్‌ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఇంకిలాంబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హదీ (32) మృతితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

అలెర్ట్.. వాతావరణంలో మార్పులు, 150కి పైగా విమాన సర్వీసులు రద్దు
ByB Aravind

ఉత్తర భారత్‌లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Harish Rao: మంచి మనసు చాటుకున్న హరీశ్‌రావు.. పేద విద్యార్థిని కోసం సొంత ఇళ్లు తనఖా
ByB Aravind

ఓ పేద విద్యార్థిని చదువు కోసం మాజీమంత్రి హరీశ్‌రావు మంచి మనుసును చాటుకున్నారు. ఆ యువతి పీజీ వైద్య విద్య కోసం ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

భారతీయ శరణార్థులకు బిగ్ షాక్.. వెనక్కి పంపించేస్తున్న యూరప్
ByB Aravind

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను వెనక్కి పంపిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూరప్‌ కూడా అమెరికా బాటలోనే నడుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Supreme Court: రూ.15వేల కోట్ల విలువైన భూమి తెలంగాణదే: సుప్రీంకోర్టు
ByB Aravind

తెలంగాణలోని భూములకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం సమీపంలో సాహెబ్‌నగర్‌ వద్ద ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన భూములు తెలంగాణ అటవీశాఖదేనని స్పష్టం చేసింది. Latest News In Telugu | Short News

India-Oman: భారత్‌-ఒమన్‌ మధ్య కీలక ఒప్పందం
ByB Aravind

ప్రధాని మోదీ జోర్డాన్, ఇథయోపియా, ఒమన్ దేశాల్లో పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు