BIG BREAKING: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జోగి రమేష్ వాట్సాప్ చాట్ లీక్!
ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.
ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
మాయదారి మద్యం కుటుంబాలను బలితీసుకుంటూనే ఉంది. మద్యం మత్తుకు అలవాటైన కొంతమంది పురుషులు పచ్చని సంసారాలను అప్పులపాలు చేస్తూ నడిరోడ్డున పడేస్తుంటే.. మరికొందరు ఏకంగా తాగేందుకు డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు ఈ రోజు పోలీసులకు లొంగిపోయారు. 60 మంది తన సహచర మావోయిస్టులతో కలిసి గడ్చరోలి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
రెండు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్యకేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ కేసుపై కచ్చితంగా ఎంక్వైరీ చేయించాలన్నారు.
డ్రైవర్ రాయుడు హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళహస్తి జనసేన సస్పెండెడ్ నేత కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఓ సెల్ఫీ వీడియో చేశారు. ఈ కేసులో క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.