అసెంబ్లీలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ
ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక రేసులో నిలవాలని నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది.