AP News: డ్రంక్ అండ్ డ్రైవ్పై కొత్త శిక్షలు.. ఫైన్తోపాటు కమ్యూనిటీ సర్వీస్
తూర్పుగోదావరి జిల్లాలో బెంచ్ కోర్ట్ జడ్జి అజయ్ వినూత్నమైన తీర్పునిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 13 మందికి రూ. 300 జరిమానాతోపాటు నిడదవోలు రైల్వే స్టేషన్, సంత మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు.