Rains : అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పును అనుసరించి ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది.
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి.
సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల కల్తీ లడ్డూ వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది.
మనం అమృతం అనుకుని తాగే పాలు.. అదే మన ప్రాణాలు తీసే విషంగా మారితే అవును రాజమండ్రిలో సరిగ్గా ఇదే జరిగింది. పొద్దున్నే లేచి తాజా పాలు అనుకుని తాగిన ఆ ఇల్లాలు, కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయింది.
పీడిత ప్రజల కెసమే అన్నలు అన్న నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి.
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.