AP: పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఊరుకునేది లేదు..ఎమ్మెల్యే బుడ్డాకు సీఎం చంద్రబాబు వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందితో వివాదంలో ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు.