Weather Update: దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏపీలో మన్యం, ఏలూరు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

New Update

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్,రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

ఈ జిల్లాల్లో వర్షాలు..

ఏపీలో విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి

Advertisment
Advertisment
తాజా కథనాలు