Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భీభత్సమైన వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు.