Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా సిబ్బందికి చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!

ముంబై ఎయిర్‌పోర్టులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. కళ్లు కూడా తెరవని ఓ శిశువు బాత్రూమ్‌లోని చెత్త డబ్బాలో కనిపించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విమానాశ్రయం టెర్మినల్ 2 లోని వాష్‌రూమ్‌ను సిబ్బంది క్లీన్ చేస్తుండగా నవజాతి శిశువు మృతదేహం లభించింది.

Also Read :  థియేటర్లో మొత్తం మ్యాడ్, మ్యాడ్.. 'MAD Square' ట్రైలర్ చూశారా!

Also Read :  ముంబై ఎయిర్‌పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు

వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా..

వెంటనే సిబ్బంది అధికారులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియదు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే కావాలనే శిశువుని హత్య చేశారా? లేకపోతే పుట్టిన తర్వాత చెత్త డబ్బాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి 

Latest crime news | new-born-baby | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | telugu breaking news

Advertisment
Advertisment
తాజా కథనాలు