9 వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా.. తన దగ్గర ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు. కమిషన్ ముందు హాజరైన తర్వాతే దాన్ని అక్కడే మీడియాకు విడుదల చేస్తానన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనడం సరైంది కాదన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదన్నారు.
Also Read : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆ ముగ్గురికి ఛాన్స్!
తుమ్మలను ఎందుకు పిలవరు?
ఈటల రాజేందర్ కు కొన్ని విషయాలు గుర్తు ఉండకపోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కేబినెట్ నిర్ణయంపై ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా? అని కమిషన్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో తనతో పాటు అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారన్నారు.
Also Read : ఎంతకు తెగించావ్ రా.. ఐసీయూలో మహిళా రోగిపై అత్యాచారం
మరో రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్
త్వరలో మరో రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై ఒకటి, గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ తో తెలంగాణకు జరుగనున్న నష్టంపై మరో ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. కాళేశ్వరం కమిషన్ తనను ఏది అడిగినా సమాధానం ఇస్తానన్నారు. భయ పడే గుణం కాంగ్రెసోళ్లకు ఉంటది కానీ బీఆర్ఎస్ నాయకులకు కాదన్నారు. బెజవాడ పోయి బజ్జీలు తిని రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
Also Read : భద్రాధ్రికొత్తగూడెంలో గ్యాంగ్ వార్.. ఇంట్లో కుటుంబసభ్యుల ముందే నరికి చంపిన దుండగులు
Also Read : కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తా.. హరీష్ రావు సంచలనం
telugu-news | harish-rao | telugu breaking news | latest-telugu-news | telangana-politics | today-news-in-telugu
Harish Rao: కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తా.. హరీష్ రావు సంచలనం
కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా.. తన దగ్గర ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు. 9న కమిషన్ ముందు హాజరైన తర్వాత అక్కడే మీడియాకు విడుదల చేస్తానన్నారు.
9 వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా.. తన దగ్గర ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు. కమిషన్ ముందు హాజరైన తర్వాతే దాన్ని అక్కడే మీడియాకు విడుదల చేస్తానన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనడం సరైంది కాదన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదన్నారు.
Also Read : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆ ముగ్గురికి ఛాన్స్!
తుమ్మలను ఎందుకు పిలవరు?
ఈటల రాజేందర్ కు కొన్ని విషయాలు గుర్తు ఉండకపోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కేబినెట్ నిర్ణయంపై ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా? అని కమిషన్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో తనతో పాటు అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారన్నారు.
Also Read : ఎంతకు తెగించావ్ రా.. ఐసీయూలో మహిళా రోగిపై అత్యాచారం
మరో రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్
త్వరలో మరో రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై ఒకటి, గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ తో తెలంగాణకు జరుగనున్న నష్టంపై మరో ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. కాళేశ్వరం కమిషన్ తనను ఏది అడిగినా సమాధానం ఇస్తానన్నారు. భయ పడే గుణం కాంగ్రెసోళ్లకు ఉంటది కానీ బీఆర్ఎస్ నాయకులకు కాదన్నారు. బెజవాడ పోయి బజ్జీలు తిని రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
Also Read : భద్రాధ్రికొత్తగూడెంలో గ్యాంగ్ వార్.. ఇంట్లో కుటుంబసభ్యుల ముందే నరికి చంపిన దుండగులు
Also Read : కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తా.. హరీష్ రావు సంచలనం
telugu-news | harish-rao | telugu breaking news | latest-telugu-news | telangana-politics | today-news-in-telugu