Breaking: పోలీసుల నిర్బంధంలో అఘోరీ
లేడీ అఘోరీ నాగసాధువు అక్టోబర్ 29న ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా అఘోరీని ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు.
లేడీ అఘోరీ నాగసాధువు అక్టోబర్ 29న ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా అఘోరీని ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు.
1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
డ్రగ్ టెస్ట్ కు తనతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేయించుకోవడంతో పాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చేయించాలని కోరారు. న్యాయం కుంటే కేటీఆర్ తరఫున కూడా వాదిస్తానన్నారు.
కేసీఆర్ పేరు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసలు ఆయన ఫామ్ హౌజ్ లో కూడా ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దంటున్నామన్నారు.
కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని తన అభిమతమన్నారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో అనేక కీలక విషయాలను వెళ్లడించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్లో స్కూల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరు మైనర్.
TG: మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే 65పై లారీ లారీ ఢీకొన్నాయి. సదాశివపేట బైపాస్ వద్ద లారీ టైర్ పంక్చర్ కావడంతో పక్కనే ఆపి టైర్ మార్చుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడే మృతి చెందారు.
మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుతు కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక నేతలు అరెస్ట్ లు ఉండొచ్చనే చర్చ సాగుతోంది.